News
విజయనగరం జిల్లా రాంలింగాపురం గ్రామంలో 2019లో స్వయంభువుగా వెలిసిన శ్రీ నాగశక్తి మానసా దేవి ఆలయంలో మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు 27 ప్రదక్షిణలు చేస్తారు.
మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతుల మీదుగా అందుకున్నారు. 2023 అక్టోబర్ 26న ...
ఒక పూణే ఆటగాడు అతని దూకుడు ఇన్నింగ్స్కు అడ్డుకట్ట వేశాడు. పూణేకు చెందిన ఈ ఆటగాడు తన వికెట్ తీసుకున్నాడు. మరి, ఈ ఆటగాడు ఎవరో ...
విశాఖపట్నం జిల్లాలో మే 26న శ్రీ గౌరీ డిగ్రీ, పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ...
దేశంలో UPI వేగంగా విస్తరిస్తోంది. NPCI కొత్త నియమం ప్రకారం, జూన్ 30, 2025 నుంచి వినియోగదారులు కస్టమ్ పేర్లను చూడలేరు. డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడం, మోసాలను తగ్గించడం లక్ష్యం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం తర్వాత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Panchangam Today: ఈ రోజు మే 24వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
జర్మనీలోని హామ్బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. ఫ్లాట్ ఫారంపై వేచిఉన్న ప్రయాణికులపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ...
ఏలూరు జిల్లా పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల సేవలను పునఃప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, సభ్యుల పేర్ల చేర్పు, ...
2025లో నైరుతి రుతుపవనాలు మే 25-26న కేరళను, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ను తాకనుంది, గత ఏడాదితో పోలిస్తే మూడు రోజులు ...
Pakistan Flights Banned in India: భారత ప్రభుత్వం పాకిస్తాన్ విమానయాన సంస్థలపై నిషేధాన్ని జూన్ 23 వరకు పొడిగించింది. పహల్గామ్ ...
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంధ్య థియేటర్ ఘటన ఇప్పుడు మళ్ళీ వార్తలలోకెక్కింది. అల్లు అర్జున్ పుష్పా సినిమా స్పెషల్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results