News

విజయనగరం జిల్లా రాంలింగాపురం గ్రామంలో 2019లో స్వయంభువుగా వెలిసిన శ్రీ నాగశక్తి మానసా దేవి ఆలయంలో మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు 27 ప్రదక్షిణలు చేస్తారు.
మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతుల మీదుగా అందుకున్నారు. 2023 అక్టోబర్ 26న ...
ఒక పూణే ఆటగాడు అతని దూకుడు ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేశాడు. పూణేకు చెందిన ఈ ఆటగాడు తన వికెట్ తీసుకున్నాడు. మరి, ఈ ఆటగాడు ఎవరో ...
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.
విశాఖపట్నం జిల్లాలో మే 26న శ్రీ గౌరీ డిగ్రీ, పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ...
దేశంలో UPI వేగంగా విస్తరిస్తోంది. NPCI కొత్త నియమం ప్రకారం, జూన్ 30, 2025 నుంచి వినియోగదారులు కస్టమ్ పేర్లను చూడలేరు. డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడం, మోసాలను తగ్గించడం లక్ష్యం.
విజయవాడలోని బీసెంట్ రోడ్డుపై అనామక ఫోన్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు కలకలం రేగగా, పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టి ఎటువంటి పేలుడు పదార్థాలు కనుగొనకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం తర్వాత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Panchangam Today: ఈ రోజు మే 24వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
సీమలో చిరు జల్లులు కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట... జొన్నగిరిలో రైతును వరించిన అదృష్టం రూ. 1.50 లక్షలు విలువచేసే వజ్రం లభ్యం.
జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. ఫ్లాట్ ఫారంపై వేచిఉన్న ప్రయాణికులపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ...